ఏపీ ఎన్నికల్లో వేలు పెడతామని చెప్పిన కేసీఆర్ జగన్ కు వెయ్యి కోట్లు ఇచ్చి టీడీపీని ఓడించాలని పయత్నం చేశారని టీడీపీ ఆరోపణలు గుప్పించింది. చంద్రబాబు సభల్లో కూడా ఈ విషయం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు పంపారంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VWexic
జగన్ కు కేసీఆర్ ఇచ్చింది 1000 కోట్లు కాదట .. ఎంతిచ్చారో లెక్క చెప్పిన నేత
Related Posts:
ఆకాశంలో అగ్నిగోళాలుః ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొన్న యుద్ధ విమానాలుబెంగళూరుః బెంగళూరులో ఏర్పాటైన ఏరో ఇండియా 2019 ఎయిర్ షో రిహార్సల్స్లో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఎదురెదురుగా గాల్లోనే ఢీ క… Read More
వంద గంటల్లో జైషే నాయకత్వం ఖతం...కశ్మీరి తల్లులు కీలకపాత్ర పోషించాలి: ఆర్మీఢిల్లీ: పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో భారత ఆర్మీ ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా మీడియా … Read More
కాంగ్రెస్ భరోసా యాత్ర : 22న యాత్రలో రాహుల్ : 27న ప్రియాంక హాజరుఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త యాత్ర చేపట్టింది. 2014 ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్… Read More
వాప్కోస్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వాప్ కాస్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టీమ్ లీడర్/ ప్రాజెక్టు మేన… Read More
ఈడీ విచారణకు రేవంత్ రెడ్డి .. 50 లక్షలపై ఆరా ...?హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన పత… Read More
0 comments:
Post a Comment