హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న వేళ ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్యలో వారధిలా మారేందుకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ కీలక నేత కే కేశవరావు. పరిస్థితి చేయిదాటక ముందే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కేకే సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MjztNI
Tuesday, October 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment