హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న వేళ ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్యలో వారధిలా మారేందుకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ కీలక నేత కే కేశవరావు. పరిస్థితి చేయిదాటక ముందే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కేకే సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MjztNI
TSRTC Strike: మంచిమనసంటూ కేకేపై విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసలు, కేసీఆర్పై విమర్శలు
Related Posts:
అసోం సీఎం కు ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి .. ఏ విషయంలో అంటేఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే . నిన్నటికి నిన్న లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్… Read More
ఆర్డినెన్స్ సక్రమమే, సంస్కరణల కోసమే నిమ్మగడ్డ తొలగింపు.. హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్...ఏఫీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఇవాళ కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఇంద… Read More
స్వరం మార్చిన నగర యువత..! నిత్యం అదే టాపిక్..! చర్చంతా వైరస్, వైన్ షాపుల గురించే..!!హైదరాబాద్ : నగర యువత స్వరం మారుతోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపధ్యంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ గత 26రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు నగర యువత. అయితే దేశం మొత్త… Read More
యాత్రికన్ కృపయా ద్యాన్దే: దేశంలో విమానాల రాకపోకల పునరుద్దరణ, ఇంటర్నేషనల్ ప్లైట్స్ కూడా..ప్రయాణికులకు శుభవార్త. డొమోస్టిక్ ప్లైట్స్ కొన్ని ప్రయాణించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అనుమతిచ్చింది. మే 4 వ తేదీ నుంచి ఎంపికచేసిన రూట్లలో విమానాలను… Read More
ఓల్డ్ సిటీలో కరోనా టెన్షన్ .. వారం క్రితం మటన్ పంచిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 766కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి . కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వ యంత్రాంగం తీవ… Read More
0 comments:
Post a Comment