Thursday, October 17, 2019

ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్ప మేధావా.. ఆనాడు ప్రభుత్వం కూలిపోలేదా : అశ్వత్థామ రెడ్డి

హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటితో 13వ రోజుకు చేరింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమ్మెను మరింత హీటెక్కిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నేతలు మద్దతు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IXHztb

Related Posts:

0 comments:

Post a Comment