Tuesday, February 9, 2021

ఓటేసీ చనిపోయిన వృద్దురాలు.. ఎక్కడంటే..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ బట్టి అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. టీడీపీకి చెందిన వారు తక్కువ మొత్తంలో ఉన్నారు. అర్ధరాత్రి వరకు ఫస్ట్ ఫేజ్ పంచాయతీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అందరి లాగానే ఓ వృద్దురాలు ఓటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/371uNFU

0 comments:

Post a Comment