ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ బట్టి అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. టీడీపీకి చెందిన వారు తక్కువ మొత్తంలో ఉన్నారు. అర్ధరాత్రి వరకు ఫస్ట్ ఫేజ్ పంచాయతీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అందరి లాగానే ఓ వృద్దురాలు ఓటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/371uNFU
ఓటేసీ చనిపోయిన వృద్దురాలు.. ఎక్కడంటే..
Related Posts:
మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని మాట్లాడతా అంటున్న తెలంగాణా గవర్నర్ తమిళిసైతెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతాను అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సామాజిక, రాజకీయ పరిస్థితు… Read More
బాగ్దాదీతో పాటు హతమైంది ముగ్గరు చిన్నారులు కాదు: పెంటగాన్అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ హతమైన ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిపై జరిగిన అటాక్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను విడుదల చేసింది. డిఫెన్స్ శాఖ వి… Read More
TSRTC STRIKE:ఆగిన మరో గుండె, మరో డ్రైవర్ మృతి, జీతాలు లేక.. 17కి చేరిన...డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం ముందుకురాకపోవడం, జీతాలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ కార్మికుల మనోవేదనకు గురవుతున్నారు. ఇటు మంత్రులు, సీఎం వ్యాఖ్యలతో మదన… Read More
కుల్భూషణ్ జాదవ్ కేసు: పాక్ వియన్నా ఒప్పందంను ఉల్లంఘించిందన్న ఐసీజే అధ్యక్షుడుభారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్ను ఉల్లంఘించిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి తెలిపారు ఇంటర్నేషనల్ కోర్… Read More
భార్య, భర్త, కూతురు, తాతా .. డెంగీకి ఒకే కుటుంబంలో నలుగురు బలిడెంగీ ఒకే కుటుంబాన్ని పగపట్టింది. ఒకే కుటుంబంలోని నలుగురుని బలి తీసుకుంది. పదిహేను రోజుల తేడాలోనే చిన్నపాపతో సహ నలుగురు మృతి చెందిన సంఘటన కలకలం రేపుతో… Read More
0 comments:
Post a Comment