హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలే లేరని మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నదంతా హంగు ఆర్బాటాలే తప్ప అభివృద్ది ఎక్కడా జరగలేదని ఆయన విమర్శించారు. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నేరవేర్చలేదని.. మండిపడ్డారు. గత హమీలు నెరవేర్చని కేటీఆర్ ఇప్పుడు ఏమోహం పెట్టుకుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/351Sc7A
కేటీర్ రోడ్ షో ప్రజలే లేరు... పోన్నం
Related Posts:
ఆస్ట్రా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ఒడిషా: భారత వైమానిక దళం మంగళవారం ఒడిశా తీరంలో ఆస్ట్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐను… Read More
కాషాయ వస్త్రం ధరించి.. ఆలయాల్లో పాడుపని... దిగ్గీ రాజా మరోసారి హాట్ కామెంట్స్ (వీడియో)భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి నోరుజారారు. బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో జరుగుతున… Read More
ఇకపై అక్కడ హైదరాబాద్ అనే పేరు వినిపించదు!బెంగళూరు: కర్ణాటకలో నిజాం కాలం నుంచీ మనుగడలో కొనసాగిస్తూ వస్తోన్న హైదరాబాద్-కర్ణాటక అనే పేరు కనుమరుగైంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం పేరును మార్చేసింది… Read More
ట్విట్టర్లో పోటెత్తిన ప్రధాని మోడీ ఫాలోవర్స్... టాప్ ట్రెండింగ్లో మోడీ బర్త్డే హ్యాష్టాగ్స్ప్రధాని నరేంద్రమోడీ సోమవారం 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియాల… Read More
తన తండ్రి కోడెల మరణంపై శివరాం స్పందన ఇదివిజయవాడ: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణవార్త వినగానే ఆయన కుమారుడు శివరాం విదేశాల నుంచి స్వదేశానికి పయనమయ్యారు. … Read More
0 comments:
Post a Comment