వైసీపీ శాసనసభా పక్షనేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సరిగ్గా ఉదయం 10.31 గంటలకు జగన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లుగా సమావేశంలో ప్రకటించారు. దీంతో..ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా లాంఛనగా ప్రమాణ స్వీకారం చేయటమే మిగిలి ఉంది. ఈ నెల 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం గవర్నర్ను కలిసి జగన్ను ఎన్నుకుంటూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M4tvSr
Saturday, May 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment