అమరావతి/హైదరాబాద్ : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ పై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించి అఖండ మెజార్టీతో తీర్పు ఇచ్చారని ఆర్కె అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్పై విజయం సాధించిన ఆర్కే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WoK3bQ
Saturday, May 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment