సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజర్లని .. కొందరు ఊపిరాడక మృతిచెందారని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూరత్లోని సర్తానా ప్రాంతంలో గల తక్షిశిల కోచింగ్ సెంటర్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M6luN1
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?
Related Posts:
మసూద్ అజార్పై ఐక్యరాజ్యసమితి ఆంక్షల విధింపునకు చైనా గ్రీన్ సిగ్నల్..?పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఆంక్షలు విధించాలని పలు దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిపై ఒత… Read More
నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనను మింగేసింది సైకో శ్రీనివాసరెడ్డినే .. పోలీసుల వెల్లడిఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అభం శుభం తెలియని బాలికలు ఒక ఉన్మాది ఘాతుకాలకు బలైపోయారు. ఊర్లోనే అందరి మధ్య తిరుగుతున్న ఓ మానవ మృగం లైంగిక దాడులతో పాటు… Read More
టిటిడిలో కొత్త ఫైట్: ఛైర్మన్ వర్సెస్ ఈవో ..సెలవులో సింఘాల్ : జేఈవో మాత్రం కదలరు..!తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త వివాదం మొదలైంది. ఇప్పుడు వివాదం ధర్మకర్తల మండలి..ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. ధర్మకర్తల మండ… Read More
జిమ్ చేస్తే జీవం పోయింది..!హైదరాబాద్ : అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే చేసే పని ఏదైనా హద్దు దాటితే అనర్థానికి దారి తీస్తుంది. ఇలాగే ఫిట్నెస్ పెంచుకునేందుకు ఓ యువకుడు… Read More
ఎమ్మెల్యేల రహస్య చర్చలు: తెర మీదకు ఆపరేషన్ కమల, సంకీర్ణ ప్రభుత్వంలో గుబులు!బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మీద తిరుగుబాటు చెయ్యడంతో అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో గుబులు మొదలైయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎ… Read More
0 comments:
Post a Comment