సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజర్లని .. కొందరు ఊపిరాడక మృతిచెందారని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూరత్లోని సర్తానా ప్రాంతంలో గల తక్షిశిల కోచింగ్ సెంటర్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M6luN1
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?
Related Posts:
ఏపీలో నేటితో ఫీవర్ సర్వే పూర్తి- 39 వేల మంది గుర్తింపు- బ్లాక్ ఫంగస్తో కొత్త కలకలంఏపీలో జ్వర పీడితుల్నిగుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే చురుగ్గాసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి ఈ సర్వే పూర్తి కానుంది. ఇప్పటివరకూ ఈ … Read More
రఘురామపై సహచర ఎంపీ షాకింగ్-సీబీఐ కేసుల ప్రస్తావన- రమేష్ ఆస్పత్రికి నోఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బయటికి … Read More
భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: ఈ నెలలో ఫస్ట్టైమ్ ఇంత తక్కువగా: మరణాల్లో మాత్రం అదే స్పీడ్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇదివరకు నాల… Read More
Illegal affair: అన్నా అనింది, యాపిల్ పండు చిక్కిందని ?, భార్య, భర్త, ప్రియుడు ఏం చేశారంటే !చెన్నై/చెంగల్పట్టు: సంతోషంగా భర్తతో కాపురం చేసుకుంటున్న భార్య జీవితం ఊహించని మలుపు తిరింది. షాపింగ్ చెయ్యడానికి ఆటోలో వెళ్లిన భార్య అదే ఆటో డ్రైవర్ అన… Read More
Viral Video:బన్నీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన డాక్టర్లు..కరోనా టైంలో స్మాల్ రిలీఫ్ముంబై: నిత్యం కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ బిజీ బిజీగా ఉండే డాక్టర్లు ఒక్కసారిగా రిలాక్స్ మూడ్లోకి వచ్చారు. ఎప్పుడూ హాస్పిటల్, పేషెంట్లు, మందులు, … Read More
0 comments:
Post a Comment