సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజర్లని .. కొందరు ఊపిరాడక మృతిచెందారని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూరత్లోని సర్తానా ప్రాంతంలో గల తక్షిశిల కోచింగ్ సెంటర్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M6luN1
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?
Related Posts:
Bigg Boss Telugu 5: నాగార్జున హోస్టింగ్ బోర్ కొట్టిందా?: జూనియర్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్హైదరాబాద్: ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్… Read More
పంజ్షీర్పై తాలిబన్ల పంజా: రెసిస్టెన్స్ ఫ్రంట్ అధికార ప్రతినిధి దుర్మరణంకాబుల్: రాజధాని కాబుల్ సహా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్షీర్ ప్రావిన్స్ చుక్కలు చూపుతోంది. ఈ ప్రావిన్స్ను కూడా ఆక్రమించుకోవడానికి త… Read More
పొలాల అమావాస్య ఏంటి..? ఆడపిల్లలు సంతానంగా కావాలంటే ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
‘రోజుకు 15 మందితో సెక్స్ చేయమని బలవంతం చేశారు’ - లండన్లో బ్రెజిల్ యువతుల కన్నీటిగాథ"ఎక్కడో ఉంటూ సెల్ ఫోన్ ద్వారా మేం చేసేవన్నీ గమనించేవారు. బెడ్ రూంలో ఒక హిడెన్ కెమెరా పెట్టి ఆ వీడియోలను మాకు తెలిసినవాళ్లకు పంపిస్తామంటూ బెదిరించేవాళ్… Read More
బిగ్బాస్ సీజన్ 5: హౌస్లోకి వెళ్లిన మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వీరే - ప్రెస్రివ్యూనాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ తెలుగు రియాల్టీ షో 'Big boss' సీజన్ 5 ఆదివారం ప్రారంభమైనట్లు ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. ‘‘తొలుత బిగ్బాస్… Read More
0 comments:
Post a Comment