Wednesday, October 16, 2019

ఇంట్రెస్టింగ్: అయోధ్య కేసుతో ఢిల్లీలోని ఓవైసీ బంగ్లాకు సంబంధం ఏమిటి..?

న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీమసీదు భూవివాదం కోర్టులో గత కొన్ని దశాబ్దాలుగా నానుతోంది. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మిస్తామని ఒక హిందుసంఘాలు చెబుతుండగా దీన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేసు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. అయితే అయోధ్య కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. అయోధ్య కేసుకు ఢిల్లీలోని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నివాసంకు సంబంధం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32gcSHf

Related Posts:

0 comments:

Post a Comment