మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు సంబంధించి ఇవాళ ఉదయం తీహార్ జైలులో ఉన్న చిదంబరాన్ని ప్రశ్నించారు. చిదంబరంతోపాటు కార్తీ చిదంబరం, నళినిని కూడా అధికారులు విచారించారు. చిదంబరాన్ని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని, అవసరమైతే అరెస్ట్ చేసే వెసులుబాటు కల్పించాలని సీబీఐ కోర్టులో నిన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35yDWDL
inx medai case: చిదంబరం అరెస్ట్, ఇప్పుడు ఈడీ వంతు..
Related Posts:
లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?లవ్ కోచింగ్. ఇప్పుడు ఇదొక కొత్త కోచింగ్ పరిశ్రమ. దినదిన ప్రవర్ధమానవుతున్న పరిశ్రమ. సరైన జోడీ కోసం వెతుకుతున్న 30 ఏళ్లకు కాస్త అటుగా ఉన్న మహిళలు పెద్ద … Read More
తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?వైజాగపటం రెజిమెంట్ సైన్యం 1780లో బ్రిటిష్ అధికారులపై తుపాకులు పేల్చింది. ఈ ఘటనలో ముగ్గురు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఆ సమయంలో విశాఖను వైజాగపటం అనేవ… Read More
బతుకమ్మ పాటలో ఈ సారి కవిత స్పెషల్ - ముగ్గురు దిగ్గజాల చేతిలో : హుజూరాబాద్ బై పోల్ వేళ..!!తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అందునా ముఖ్యమంత్రి కుమార్తె ప్రతీ ఏటా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. కవిత ఆధ్వర్యంలో నిర… Read More
అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలుఅబార్షన్ హక్కులకు మద్దతుగా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ వేలాదిమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల, అబార్షన్పై పరిమితులు విధిస్తూ టెక్సాస్ ర… Read More
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...అది 1971 ఆగస్టు 20వ తేదీ. కరాచీలోని మౌరీపూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం కావస్తోంది. యువ పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ రషీద్ మిన్హాస్ తన సాధన కొనసాగిస్తున్నారు.… Read More
0 comments:
Post a Comment