ఏపీలో కరోనా దారుణంగా విజృంభిస్తోంది. రోజు వారీ కొత్త కేసులు ఆరువేలు దాటిపోయాయి. గత మూడు రోజుల్లో రోజువారీ కొత్త కేసుల సంఖ్య నాలుగు వేల నుంచి ఆరు వేలకు చేరిపోయింది. అదీ ఉపఎన్నిక జరుగుతున్న చిత్తూరు జిల్లాలో అయితే నిన్న ఏకంగా వెయ్యి కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జనం వణికిపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eezorn
Friday, April 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment