సికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్(02788)లో గురువారం(ఏప్రిల్ 16) మంటలు చెలరేగాయి. ఎస్-2 స్లీపర్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని చియోకి జంక్షన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే... రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్,సివిల్ పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ea5Evx
సికింద్రాబాద్-దానాపూర్ స్పెషల్ ట్రైన్లో మంటలు... రైలు దిగి పరుగులు పెట్టిన ప్రయాణికులు
Related Posts:
16 రాష్ట్ర్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ .... !సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోగ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసింది.కొన్ని… Read More
పంజాబ్లో కోల్డ్ వార్.. సిద్దూపై హైకమాండ్కు సీఎం కంప్లైంట్...అమృత్సర్ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు తయారైంది. అయితే పంజాబ్ ఫలితాలు మాత్రం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చ… Read More
లోకేష్ ది 'మందలగిరి'..! నాది మంగళగిరి..! లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్కే..!!అమరావతి/హైదరాబాద్ : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ పై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని అన్నారు.… Read More
తీర్పును గౌరవిస్తున్నా .. జనంలోనే ఉంటానన్న నారా లోకేష్ .. ఓటమిపై స్పందనఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన… Read More
బాప్రే బాప్.. బీజేపీలో బండి సంజయే తోపు.. ఈసారి కూడా..!కరీంనగర్ : తెలంగాణ లోక్సభ ఫలితాలు రాష్ట్ర బీజేపీలో జోష్ నింపాయి. నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు. గెలిచిన … Read More
0 comments:
Post a Comment