ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పెను సంచలనం రేపుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, ఇతర విపక్షాల మధ్య నెలకొన్న పోటీతో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో నగదు, ఉచితాలు, మద్యం, బంగారం, డ్రగ్స్ పంపిణీతో ఓటర్లను లోబర్చుకునేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో రికార్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dq4PzJ
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సంచలనం- వెయ్యి కోట్ల నగదు, గిఫ్ట్లు సీజ్-దేశంలో తొలిసారి
Related Posts:
నాడు ముంబై పేలుళ్లు..నేడు వైఎస్ జగన్ ప్రమాణానికి ఆర్జీవీ: ఎక్కడికెళ్లినా వాడుకోవడం కామన్!విజయవాడ: దర్శకుడు రామ్గోపాల్ వర్మ సినీ పరిశ్రమలో ఎంత మేధావిగా గుర్తింపు పొందారో.. బయటి ప్రపంచంలో అంతే వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నార… Read More
ప్రమాణస్వీకారంకు ముందు గాంధీ, వాజ్పేయి, అమరవీరులకు మోడీ ఘన నివాళులుఢిల్లీ: గురువారం సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. దాదాపు 8వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకాన… Read More
నేడు ఏపీలో కేసీఆర్... షెడ్యూల్ ఇదేతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ ని… Read More
గాంధీ, వాజ్పేయికి నివాళులర్పించిన మోడీఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన నరేంద్రమోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి భవన్… Read More
పెన్షన్ల పెంపు.. రూపాయి జీతం: రాజధాని పైన విచారణ..: జగన్ తొలి ప్రసంగంలో ఇలా..!ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేల సంచలన ప్రకటనలు చేయనున్నారు. తనను అధికారంలోకి తెచ్చిన నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వసనీ… Read More
0 comments:
Post a Comment