Friday, April 16, 2021

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సంచలనం- వెయ్యి కోట్ల నగదు, గిఫ్ట్‌లు సీజ్‌-దేశంలో తొలిసారి

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పెను సంచలనం రేపుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, ఇతర విపక్షాల మధ్య నెలకొన్న పోటీతో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో నగదు, ఉచితాలు, మద్యం, బంగారం, డ్రగ్స్‌ పంపిణీతో ఓటర్లను లోబర్చుకునేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో రికార్డు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dq4PzJ

0 comments:

Post a Comment