న్యూఢిల్లీ: అయోధ్య కేసులో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వేసిన తాజా పిటిషన్ను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్యకేసు తుది వాదనలు బుధవారం సాయంత్రం 5గంటల లోపు ముగుస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ను విచారించబోమని సుప్రంకోర్టు స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x3W04
Ayodhya: సుబ్రమణ్యస్వామి తాజా పిటిషన్ విచారణకు ‘నో’ చెప్పిన సుప్రీం
Related Posts:
నా తల్లి పుట్టిన తేదీ, పుట్టిన స్థలం నాకే తెలియదు.. మీరెలా చెప్పగలరు? : మోదీపై మమత ఫైర్జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ జనాభా పట్టిక(NPR)లతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్య… Read More
హోటల్లో డ్రగ్స్ సీజ్, న్యూ ఇయర్ కోసం, దొంగతనాలు కూడా, బంగారం, నగదు స్వాధీనం..న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కాలేదు.. సిటీలో మాత్రం డ్రగ్స్ మత్తు గుమ్మంటోంది. కుషాయిగూడలోని ఓ హోటళ్లో డ్రగ్స్ సీజ్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్… Read More
వివక్ష కాదా..? : బాధిత ముస్లిం కుటుంబాలను పరామర్శించని యూపీ మంత్రిఇటీవల ఉత్తరప్రదేశ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చి పోలీసుల లాఠీచార్జి,కాల్పుల్లో 16 మంది మృతి చెందిన సంగ… Read More
అందరూ హిందువులు కారు.. ఆరెస్సెస్ చీఫ్ కు అథవాలే కౌంటర్ఇండియాలో మతాచారాలు వేరైనా అందరూ భరతమాట బిడ్డలేనని, 130 కోట్ల మంది హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్లను కేంద్ర మంత్రి రాందాస్ అథవాల… Read More
ఇక దంచుడే.. ఆ గ్యాంగ్ని దండించే టైమొచ్చింది.. CAA హింసపై అమిత్ షా సీరియస్దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న అల్లరిమూకలు(తుక్డే తుక్డే గ్యాంగ్) వల్లే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చెలరేగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.… Read More
0 comments:
Post a Comment