న్యూఢిల్లీ: అయోధ్య కేసులో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వేసిన తాజా పిటిషన్ను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్యకేసు తుది వాదనలు బుధవారం సాయంత్రం 5గంటల లోపు ముగుస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ను విచారించబోమని సుప్రంకోర్టు స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x3W04
Ayodhya: సుబ్రమణ్యస్వామి తాజా పిటిషన్ విచారణకు ‘నో’ చెప్పిన సుప్రీం
Related Posts:
దేవేంద్ర ఫడ్నవీస్కు కరోనా: హోం ఐసోలేషన్లో బీహర్ బీజేపీ ఇంచార్జీ, టెస్ట్ చేసుకోవాలని..బీహర్ ఎన్నికల వేళ కరోనా వైరస్ కలవరపెడుతోంది. నేతలకు వైరస్ సోకడంతో శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం, బీహర్ బీజేపీ ఎన్నికల ఇంచ… Read More
నదీ విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం... కృష్ణమ్మ చెంత పూజలు యధాతధంఏపీలోని బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మ తెప్పోత్సవ నిర్వహణకు బ్రేక్ పడింది . కృష్ణమ్మ ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా దుర్గమ్మ నదీ విహారానికి అధికారులు అను… Read More
Sadist: పచ్చి సైకో. చెప్పిన మాట వినలేదని చంపేసి శవంతో శృంగారం, సీసీటీవీ, లాస్ట్ ఫోన్ కాల్ తో !చెన్నై/ మదురై/ విల్లుపురం: ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన 13 ఏళ్ల బాలుడు తరువాత ఇంటికి తిరిగిరాలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్రెండ్స్ తో ఆడుక… Read More
ఏపీలో వరద అంచనాకు కేంద్ర బృందం ప్రకటన- వారంలోగా నివేదిక ఇవ్వాలని టార్గెట్ఏపీలో తాజాగా కృష్ణా, గోదావరి నదులకు వచ్చిన వరదలతో భారీగా పంటనష్టం, ఆస్తినష్టం సంభవించాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావం ఎక్… Read More
పాక్ కుట్రలకు చెక్ .. పాకిస్తాన్ పంపిన చైనీస్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యంపాకిస్తాన్ మళ్లీ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు చైనా ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ పాక్ మాత్రం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలజడి సృష్టిం… Read More
0 comments:
Post a Comment