Wednesday, October 16, 2019

Ayodhya: సుబ్రమణ్యస్వామి తాజా పిటిషన్ విచారణకు ‘నో’ చెప్పిన సుప్రీం

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వేసిన తాజా పిటిషన్‌ను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్యకేసు తుది వాదనలు బుధవారం సాయంత్రం 5గంటల లోపు ముగుస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను విచారించబోమని సుప్రంకోర్టు స్పష్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x3W04

0 comments:

Post a Comment