అత్యంత సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి ఒకవంక సుప్రీంకోర్టు తలమునకలై ఉండగా.. మరోవంక- అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరో మూడు రోజుల్లో అంటే.. గురువారం నాటికి సుప్రీంకోర్టు తన విచారణ పర్వాన్ని ముగించబోతోంది. అనంతరం తుది తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అయోధ్యలో ముందు జాగ్రత్త చర్యగా 144
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHBtkm
Monday, October 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment