Monday, October 14, 2019

Ayodhya case:ముస్లింలను మాత్రమే ప్రశ్నించారు హిందువుల సంగతేంటి..?

న్యూఢిల్లీ: అయోధ్య విచారణలో వాదనలు చివరి అంకానికి చేరుకున్నాయి. అక్టోబర్ 18కల్లా అయోధ్య బాబ్రీ మసీదు కేసులో వాదనలు పూర్తికావాలంటూ అత్యున్నత న్యాయస్థానం డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం రోజున సుప్రీంకోర్టు వాదనలు వినింది. అయితే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేవలం ముస్లిం పార్టీలకు మాత్రమే ప్రశ్నలు వేసిందని హిందూ పార్టీలను ప్రశ్నించలేదని ముస్లిం వర్గాలు ఆరోపణలు చేశాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MEbCHs

Related Posts:

0 comments:

Post a Comment