ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి విలవిల్లాడుతోన్న దేశాల్లో చైనా, ఇటలీ,అమెరికా, స్పెయిన్, ఇరాన్,ఫ్రాన్స్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య ఇప్పటికే 1000 మార్క్ దాటగా.. ఇటలీలో 10వేలకు చేరువవుతోంది. విచిత్రమేంటంటే.. చైనా,అమెరికా,ఇరాన్ కంటే తర్వాత ఎఫెక్ట్ అయిన స్పెయిన్లో పరిస్థితి దారుణంగా ఉంది. మృతుల సంఖ్యలో ఆ దేశం ఇప్పుడు చైనానే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xsucy2
కరోనా : స్పెయిన్లో ఎందుకింత మృత్యు ఘోష.. లాక్డౌన్కి ముందు అసలేం జరిగింది..
Related Posts:
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు : ఇవియం ల పైనే అనుమానాలు: సీఈసికి బాబు ఫిర్యాదు..!ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఏపి లో ఎన్నికల సమయంలో ఇవియం లు పని చేయాలేదని..వైసిపి ఫిర… Read More
ఛైల్డ్ పోర్నోగ్రఫీ ఎఫెక్ట్! ఎన్నారై ఫొటోగ్రాఫర్ ఇక జీవితకాలం జైల్లో మగ్గాల్సిందే!కాలిఫోర్నియా: దేశం మారినా, తన బుద్ధులను మార్చుకోలేదు ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. తన వృత్తిని అడ్డు పెట్టుకుని ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.… Read More
ఒక్క రోజు ముందే సీతారాముల కల్యాణం!.. రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనంహైదరాబాద్ : శ్రీరామ నవమి వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు ముస్తాబవుతున్నాయి. అటు భద్రాద్రి రాములోరి గుడిలో సీతారాముల కల్యాణం ఆదివారం (14.04.2019) నాడ… Read More
వైఎస్ జగన్ ను కలిసి స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి!హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత నేలకుర్తి సిక్కి రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్… Read More
నిన్న స్మృతి, నేడు రాహుల్ ..నేతల డిగ్రీలపై కాంగ్రెస్, బీజేపీ వార్విద్యార్హతల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై నెలకొన్న వివాదాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసు… Read More
0 comments:
Post a Comment