న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో అక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోడ్డు, రైలు, వాయు మార్గాలన్నీ మూసుకుపోయాయి. చేపల ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం పొరుగు జిల్లాలకైనా చేరవేయలేని దుస్థితిని మన రాష్ట్రానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39mAbC2
Thursday, March 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment