న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో అక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోడ్డు, రైలు, వాయు మార్గాలన్నీ మూసుకుపోయాయి. చేపల ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం పొరుగు జిల్లాలకైనా చేరవేయలేని దుస్థితిని మన రాష్ట్రానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39mAbC2
ఏపీ అక్వా రైతుల కోసం యాక్షన్ ప్లాన్: నిర్మలా సీతారామన్: రవాణా సహా సమస్యల పరిష్కారం కోసం.. !
Related Posts:
ఏపీలో రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి టెండర్లకు ఆహ్వానం: రాష్ట్ర రోడ్లపై టోల్ బాదుడుకు జగన్ సర్కార్ శ్రీకారంఏపీ సర్కార్ రాష్ట్ర ప్రధాన రహదారులపై దృష్టి సారించిందా ? ఇదే సమయంలో టోల్ బాదుడుకు కూడా రంగం సిద్ధం చేస్తోందా ? రాష్ట్ర ఖజానా లోటును టోల్ పన్నులతో భర్త… Read More
బాలకృష్ణ లెవెల్లో చంద్రబాబు తొడగొట్టినా: గోచీ తలకు చుట్టుకుంటే ఎలా: వైస్రాయ్ కుట్ర: సజ్జలఅమరావతి: పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందంటూ తెలుగుదేశం చేస్తోన్న విమర్శలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక… Read More
Illegal affair: భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం, భార్య ఎంగేజ్, కొబ్బరి తోటలో!చెన్నై/ తేనీ/ మదురై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త భార్య, ఇద్దరు పిల్లలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భర్తకు కొన్… Read More
యువతులపై దాడి,వేధింపుల కేసు... కోయిలమ్మ నటుడు జైలుకు తరలింపు...కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్ను రాయదుర్గం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. బుధవారం(ఫిబ్రవరి 10) అమర్ను పోలీసులు కూకట్పల్లి కోర్టు ఎ… Read More
ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''ఆ ఏడు గంటలపాటు ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపాం, అంతటి భయానక పరిస్థితి ఎప్పుడూ చూడలేదు''Click here to see the BBC interactive ఉత్తరాఖండ్లోని ఒక సొరంగంలో ఆదివారం ఏడు గంటలపాటు బసంత్ బహాదుర్తో పాటు 12 మంది చిక్కుకుపోయారు. సొరంగానికి పైన ఉం… Read More
0 comments:
Post a Comment