Saturday, October 12, 2019

ఆర్టీసీ సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం.. మూడురోజుల్లో అదుపులో రావాలన్న సీఎం..భగ్గుమన్న ప్రతిపక్షాలు

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె తాజా పరిణామాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని, ప్రజా రవాణా వ్యవస్థను త్వరితగతిన పునరుద్దరించాలని ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్, ఆర్టీసీ అధికారులు హాజరైయ్యారు. సమ్మె నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pa6X7X

Related Posts:

0 comments:

Post a Comment