న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పదవులకు రాజీనామా చేసిన 22 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఇటీవలే బీజేపీలోచేరిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి వెళ్లిన ఈ ఎమ్మెల్యేలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఆరుగురు మంత్రులతోపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aav2Op
మరో షాక్: బీజేపీలో చేరిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు
Related Posts:
Covaxin:30 ఏళ్ల యువకుడిపై వ్యాక్సిన్ ప్రయోగం..ఫలితం ఏంటో తెలుసా..?కోవిడ్ -19 విరుగుడు కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యాక్సిన్ కొవాక్సిన్ తొలిసారిగా మనుషులపై ప్రయోగించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో ఈ క… Read More
బంగారం షాపులో భారీ చోరీ.. 7 కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.42 లక్షలు దోపీడీ..అసలే లాక్డౌన్.. మార్కెట్ కూడా అంతగా లేదు. ఇంతలో బంగారం కొంటామని కొందరు వచ్చారు. భారీగా నగలు అడగడంతో ఆ వ్యాపారులు లోలోన సంతోషపడ్డారు. కానీ వచ్చింది దొ… Read More
ఏపీలో కరోనా కేసుల మోత: ఇండియా రికార్డుల్లో ముందువరుసలో, ఆ 3 జిల్లాల్లో అత్యధికంన్యూఢిల్లీ/అమరావతి: భారతదేశంలో ఒక్కరోజులో దాదాపు 50వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కేసులే కారణమ… Read More
జనసేన కోసం పీకే టీమ్ ? పార్టీ భవిష్యత్తు, పవన్ పై సర్వే- త్వరలో భవిష్యత్ ప్రణాళిక..ఏపీలో గతేడాది వైసీపీ సాధించిన విజయం ఇక్కడి రాజకీయ పార్టీలన్నింటికీ ఎన్నో పాఠాలు నేర్పింది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో కేవలం ప్రజల వద్దకు వెళ… Read More
చైనా గుట్టు రట్టు.. రీసెర్చర్ వేషంలో స్పై - కాన్సులేట్లో నక్కి ఎఫ్బీఐకి చిక్కి - ట్రంప్ సీరియస్..అమెరికా, చైనా మధ్య దౌత్య సంబంధాలు విచ్ఛిన్నం దిశగా వెళుతున్నాయి. రెండు దేశాల మధ్య బంధానికి ప్రతీకగా నిలిచే హ్యూస్టన్ చైనీస్ రాయబార కార్యాలయాన్ని అమెరి… Read More
0 comments:
Post a Comment