హుజూర్నగర్ ఉప ఎన్నిక రాజకీయాలు హీటెక్కాయి. స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన మేరకు అధికారులు నడుచుకొంటున్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భర్త ఉత్తమ్కుమార్ రెడ్డి వెళ్లిపోవాలని జిల్లా ఎస్పీ ఫోన్ చేశారు. దీంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సమ్మె ఎఫెక్ట్: హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x2XgC
Sunday, October 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment