హుజూర్నగర్ ఉప ఎన్నిక రాజకీయాలు హీటెక్కాయి. స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన మేరకు అధికారులు నడుచుకొంటున్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భర్త ఉత్తమ్కుమార్ రెడ్డి వెళ్లిపోవాలని జిల్లా ఎస్పీ ఫోన్ చేశారు. దీంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సమ్మె ఎఫెక్ట్: హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x2XgC
హుజూర్నగర్ నుంచి వెళ్లిపోండి.. ఉత్తమ్కు ఎస్పీ ఫోన్.. నేనే లోకల్ అంటున్న పీసీసీ చీఫ్
Related Posts:
కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య - ఫ్యామిలీకి అంటొద్దనే - మియాపూర్లో ఘటనకరోనా భయం ప్రజలను ఇంకా వెంటాడుతోంది.. దేశంలో కొవిడ్-19 పేషెంట్ల రికవరీ రేటు 80 శాతానికిపైగా ఉన్నప్పటికీ.. చదువుకున్నవాళ్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు.… Read More
హత్రాస్ గ్యాంగ్ రేప్ : బిక్కుబిక్కుమంటూ బాధిత కుటుంబం.. నిందితులకు మద్దతుగా కదిలిన 12 గ్రామాలుదేశవ్యాప్తంగా హత్రాస్ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితురాలికి,ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు డిమాండ్ చేస్తు… Read More
చప్పట్లతో గ్రామ సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు...జగన్ సర్కార్ తమ మేనిఫెస్టో అయిన నవరత్నాలను కుల,మత,వర్గ,రాజకీయాలకు అతీతంగా అందరికీ చేరువ చేసేందుకు తీసుకొచ్చిన గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏడాది కాల… Read More
కొత్త వ్యవసాయ చట్టాలు: రైతులకు మేలంటూ కిషన్ రెడ్డి, జయప్రకాశ్ నారాయణ ఏమన్నారంటే?హైదరాబాద్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్రం తీసుకొచ… Read More
యోగి సర్కారు, బీజేపీ ప్రతిష్ట దెబ్బ తింటోంది: పోలీసుల అనుమానిత చర్యలపై ఉమాభారతి ఫైర్న్యూఢిల్లీ: హాథ్రస్ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, భారతీయ జనతా… Read More
0 comments:
Post a Comment