న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తిని ఆపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత పరిస్థితిని మీడియాకు వివరించారు. గత త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 5 శాతానికి చేరడంతో ఆర్థిక నిపుణులు ఆందోళన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZYit7d
Saturday, September 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment