ఒక మనిషి ప్రతి మూడు నెలలకు ఒక బాటిల్ రక్తం ఇవ్వడమే సాధ్యమవుతుంది. కాని ఒక్క రోజులో 15 బాటిళ్ల రక్తాన్ని ఇచ్చానని హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడీయాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన లాజిక్ లేకుండా మాట్లాడిన మాటలు పలు సందేహాలను లేవనెత్తున్నాయి. దీంతో ఆయన మాట్లాడిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J6Xeq5
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment