Sunday, October 20, 2019

గవర్నర్ మీదనే ఆశలు: రాజ్ భవన్ కు ఆర్టీసీ జేఏసీ: ప్రగతి భవన్ లో ఇలా..సాయంత్రానికి తేలిపోతుందా..!

తెగని సమస్యగా మారిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ఇప్పుడు కార్మికులు గవర్నర్ వైపు చూస్తున్నారు. తమ సమస్యల మీద కలిసిన తరువాత గవర్నర్ నేరుగా రవాణా మంత్రికి ఫోన్ చేసి ఆరా తీయటం..అదే విధంగా అధికారులతో చర్చించటంతో మరోసారి గవర్నర్ తో సమావేశం కావాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. గవర్నర్ అప్పాయింట్ మెంట్ ఇస్తే ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P5yn9N

Related Posts:

0 comments:

Post a Comment