Friday, October 4, 2019

నీట్ పరీక్ష స్కామ్: కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులు

చెన్నై: నీట్ స్కామ్‌ ఒక్క తమిళనాడు ప్రభుత్వందే తప్పిదం అని చెప్పేందుకు లేదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు కేంద్ర ఆరోగ్యశాఖ, మానవవనరుల అభివృద్ధి శాఖలను ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్‌ ప్రభావం దేశవ్యాప్తంగా పడినందున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సమాధానం కోరింది మద్రాస్ హైకోర్టు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VkohTS

Related Posts:

0 comments:

Post a Comment