Saturday, July 13, 2019

అసహనం, దాడులు ఆర్థికవృద్ధికి ప్రతిబంధకం : ఆది గోద్రెజ్

ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉంటే ఆయన శనివారం ముంబైలోని ఓ కాలేజీ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న సిచుయేషన్‌పై సునిశీతంగా కామెంట్ చేశారు. దేశంలో అసహనం పెరిగిపోతుందన్నారు. కుల, మతాల పేరుతో జరుగుతున్న దాడులు ఆర్థిక ప్రగతికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lmyrkr

Related Posts:

0 comments:

Post a Comment