ఇక నుండి తిరుమల శ్రీవారి దర్శనంలో అందరూ ఒకటే. ప్రముఖుల సిఫార్సు లేఖలతో ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పైన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేసారు. సిఫార్సు లేఖలతో ఇచ్చే ఎల్ దర్శనాలను నిలిపివేస్తామని స్పష్టం చేసారు. అదే విధంగా ప్రముఖులు ఏడాదికి ఒక్క సారే స్వామి వారి దర్శనం చేసుకోవాలని సూచించారు. ఇక,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jIteY0
తిరుమలలో వీఐపీ భక్తులకు షాక్ ఇచ్చిన సుబ్బారెడ్డి.. ఇక ఆ దర్శనాలు రద్దు..!!
Related Posts:
కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన ప్రశాంత్ కిషోర్ .. ఆ ఎన్నికలకు పని చేయనని క్లారిటీరాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు.ఉప ఎన్నికలు జరగాల్సిన 24 అసెంబ్లీ స్థానాల కోసం ప్రచారాన్ని నిర్వహించడ… Read More
అట్టుడుకుతున్న అమెరికాలో అతను ఓవర్ నైట్ హీరో.. ఎవరతను.. అసలేం చేశాడు..?నాగరిక సమాజం,నాగరికులం అని గొప్పలు పోవడమే తప్ప అభివృద్ది చెందిన సమాజాల్లోనూ అసమ విలువలు ఇప్పటికీ అలాగే పేరుకుపోయి ఉన్నాయి. కొన్నిసార్లు ఉపరితలంపై అది … Read More
ఏపీలో జూన్ 8 నుంచి తెరచుకోనున్న హోటళ్లు, రెస్టారెంట్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని లాక్డౌన్ సడలింపులకు సిద్ధమైంది. జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్ల… Read More
ECILలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను … Read More
నకిలీ పత్తి విత్తనాల దందా .. ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్ఓటీ పోలీసులుపాలు కల్తీ ,నీళ్ళు కల్తీ ,నూనె కల్తీ, పప్పులు , ఉప్పులు అన్నీ కల్తీ ... కల్తీల ప్రపంచంలో ఏది అసలో ఏది నకిలీనో తెలుసుకోవటం చాలా కష్టంగా మారింది . కల్తీ… Read More
0 comments:
Post a Comment