Wednesday, October 30, 2019

అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్

న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో రేపటి(గురువారం, అక్టోబర్ 31) నుంచి సరికొత్త అధ్యయం మొదలవనుంది. 1947లో భారతదేశ యూనియన్‌లో విలీనమైన నాటి నుంచి రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్.. రేపట్నుంచి రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలు కానున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MZCzGP

Related Posts:

0 comments:

Post a Comment