ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కొందరైతే ఆ దాడి నుంచి ఇంకా కోలుకోలేదు. ఉగ్రదాడితో 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకోవడానికి కారణమైన పాకిస్థాన్ ను భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ క్రమంలో పుల్వామా ఉగ్రదాడిపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ మరోసారి స్పందించారు. పాకిస్థాన్ ను వదిలిపెట్టొద్దని.. భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SqZVVt
అది కావాలంటే ఇది చేయాల్సిందే.. బాబా రామ్ దేవ్ శాంతి సూత్రం
Related Posts:
కాళ్ళ పారాణి ఆరక ముందే వరుడి ప్రాణాలు తీసిన డీజే .. బోధన్ లో పెళ్లింట విషాదంమేళ తాళాలతో వేదం మంత్రాలతో ఘనంగా పెళ్లి జరిగింది . నాతి చరామి అని కోటి ఆశలతో తన జీవితంలోకి అడుగుపెడుతున్న వధువుకు ప్రమాణం చేశాడు ఆ వరుడు . శతమానం భవతి… Read More
యూపీఎస్సీలో ఉద్యోగాలు: సివిల్ సర్వీసెస్ 2020 పరీక్షకు నోటిఫికేషన్యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 886 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థు… Read More
భూమికి అతి సమీపంలో భారీ ఉల్క: ఢీ కొట్టిందా.. ఓ ఖండమే నాశనంవిశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో అంతరిక్షంలోని అద్భుతాలను మనం వీక్షించగలుగుతున్నాం. కొన్ని గ్రహాలు భూమిక… Read More
ముందు కాస్త అవగాహన పెంచుకోండి.. కశ్మీర్పై పాక్కు మద్దతు తెలిపిన టర్కీ అధ్యక్షుడికి భారత్ చురకలు..జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ తీరును భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ విషయంలో ఎర్డోగన్ జోక్యాన్న… Read More
పోలీసులు కాపాడకుంటే నా గతి ఏమయ్యేదో: దాడి ఘటనపై కత్తి మహేశ్ప్రముఖ సినీ క్రిటిక్, దర్శకుడు, నటుడు కత్తి మహేశ్ పై శుక్రవారం హైదరాబాద్ లో దాడి జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ లో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర… Read More
0 comments:
Post a Comment