తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంత్రులుగా నియమించబడిన వారు పేరుకు మాత్రమే మంత్రులుగా ఉండబోతున్నారు. పాలనా వ్యవహారాలను సీఎంవో పరోక్షంగా చేతుల్లోకి తీసుకుంటోంది. గతంలో కూడా మంత్రులుగా పనిచేసిన వారు కేవలం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు మాత్రమే పరిమితమయ్యారు. తమ తమ శాఖల పరిధిలో ఎలాంటి నిర్ణయాధికారాలు మంత్రులు తీసుకోలేదు. అంతా సీఎం కనుసన్నల్లోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrAsi2
Tuesday, February 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment