Sunday, March 10, 2019

వినియోగదారుడికి మంచి వార్తలు అందించడమే డెయిలీహంట్ ముఖ్య ఉద్దేశం: ఉమాంగ్ బేడీ

భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందన్నారు డెయిలీ హంట్ న్యూస్ యాప్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ. ముఖ్యంగా దేశ ప్రజలు వార్తలను ఫాలో అవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగిందన్నారు. వార్తల పట్ల వినియోగదారుడికి ఉన్న ఆసక్తే నేడు వ్యాపార వ్యూహాలకు ఆయుధంగా మారిందని తద్వారా టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం జరుగుతోందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F17BdA

0 comments:

Post a Comment