భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందన్నారు డెయిలీ హంట్ న్యూస్ యాప్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ. ముఖ్యంగా దేశ ప్రజలు వార్తలను ఫాలో అవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగిందన్నారు. వార్తల పట్ల వినియోగదారుడికి ఉన్న ఆసక్తే నేడు వ్యాపార వ్యూహాలకు ఆయుధంగా మారిందని తద్వారా టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం జరుగుతోందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F17BdA
వినియోగదారుడికి మంచి వార్తలు అందించడమే డెయిలీహంట్ ముఖ్య ఉద్దేశం: ఉమాంగ్ బేడీ
Related Posts:
కన్నీరు పెట్టుకున్న వైసీపీ ఎంపీలు : జగన్ ఓదార్పు : మీ లక్ష్యం అదే..!వైసీపీ నుండి కొత్తగా ఎన్నికయిన ఎంపీల్లో కొందరు భావోద్వేగానికి గురయ్యారు. అధినేత జగన్తో సమావేశమైన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ సన్నివేశం … Read More
జగన్ ఏకగ్రీవ ఎన్నిక..ఇలా జరిగింది : ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది: నాడు తండ్రి..నేడు తనయుడవైసీపీ శాసనసభా పక్షనేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సరిగ్గా ఉదయం 10.31 గంటలకు జగన్ను ఏకగ్రీవంగ… Read More
నేడు ఏపిలో అత్యధిక ఉష్ణోగ్రతలు..! రోహిణి ప్రభావంతో బెంబేలెత్తుతున్న జనం..!!అమరావతి/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ రోజు అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపి… Read More
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజ… Read More
అరకు కొత్త ఎంపీ గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి సరికొత్త రికార్డు ఇదే..!అరకు.... ఈ లోక్సభ స్థానంపై ఇప్పుడు దేశం దృష్టి సారించింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి అంఖండ మెజార్టీతో గెలిచిన గొడ్డేటి మాధవి లోక్… Read More
0 comments:
Post a Comment