లండన్: లండన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖలిస్తాన్, కాశ్మీర్ వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. ప్రవాస భారతీయులపై భౌతిక దాడులకు తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లే తరిమి కొట్టారు. `అల్లా హో అక్బర్`, `నారా-ఇ-తక్దీర్` అంటూ నినాదాలు చేశారు. ఈ తతంగం అంతా లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుటే చోటు చేసుకుంది. ప్రత్యేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EMSyTt
Sunday, March 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment