Sunday, May 31, 2020

నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్వీస్ట్: సర్క్యులర్ వెనక్కి తీసుకున్న ఏపీ ఈసీ, ఏజీ మాట్లాడిన కాసేపటికే...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఏపీ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. అయితే నిమ్మగడ్డను బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు చెప్పలేదని.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ శనివారం మీడియాతో మాట్లాడారు. కాసేపటికే... ఏపీ ఈసీ వెనక్కి తగ్గింది. నిన్న నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరిస్తున్నారని జారీచేసిన 317 సర్య్కులర్‌ను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఇంచార్జీ సెక్రటరీ సర్క్యులర్ జారీచేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZYseBI

Related Posts:

0 comments:

Post a Comment