ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఏపీ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. అయితే నిమ్మగడ్డను బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు చెప్పలేదని.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ శనివారం మీడియాతో మాట్లాడారు. కాసేపటికే... ఏపీ ఈసీ వెనక్కి తగ్గింది. నిన్న నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరిస్తున్నారని జారీచేసిన 317 సర్య్కులర్ను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఇంచార్జీ సెక్రటరీ సర్క్యులర్ జారీచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZYseBI
నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్వీస్ట్: సర్క్యులర్ వెనక్కి తీసుకున్న ఏపీ ఈసీ, ఏజీ మాట్లాడిన కాసేపటికే...
Related Posts:
సముద్ర తీర ప్రాంతాల్లో ఫైటింగ్ .. చీరాలలో టెన్షన్ .. మత్స్యకారుల మధ్య ఘర్షణకు కారణం ఇదే !!ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరం ఉద్రిక్తంగా మారింది. నిన్న వాడరేవు మత్స్యకారులపై, కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి చేశారు . ఒకరిపై ఒకర… Read More
year ender 2020 : ఈ ఏడాది టీడీపీకి, అచ్చెన్నాయుడికి మచ్చగా ఏపీ ఈఎస్ఐ స్కాంఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ కుంభకోణం ఈ ఏడాది ఏపీలో అతిపెద్ద స్కాంగా నిలిచింది. ఈ స్కాంలో ప్రస్తుత టీడీపీ రాష్ట అధ్యక్షుడు, మా… Read More
కట్టలు తెంచుకున్న ఉద్యోగుల ఆగ్రహం.. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్పై దాడి..పెను విధ్వంసం..ఆ కంపెనీ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదన్న కారణంతో ఒక్కసారిగా వందల మంది ఉద్యోగులు తిరగబడ్డారు. కర్రలు,రాడ్లత… Read More
year ender 2020 : ఒళ్ళు గగుర్పొడిచే క్రైం సినిమాలా వరంగల్ 9 హత్యల ఘటన .. మానవ మృగానికి మరణ శిక్ష2020 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఒళ్ళు గగుర్పొడిచే అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఇబ… Read More
అమెరికా: రెండు రోజుల్లో ఇద్దరికి మరణశిక్ష అమలు.. ట్రంప్ దిగిపోయే లోగా మరో ముగ్గురికి...ఇరవై ఏళ్ల కిందట తన రెండేళ్ల కూతురిని దారుణంగా హత్య చేశాడన్న ఆరోపణలపై ఆల్ఫ్రెడ్ బౌర్గీస్ అనే నిందితుడికి అమెరికా న్యాయస్థానం శుక్రవారం నాడు మరణశిక్షన… Read More
0 comments:
Post a Comment