కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపై మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా తయారు చేసిందని ఆయన ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని చంపే ప్రయత్నం చేస్తోందని పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ఇక గతంలో కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mAHBPC
టీఆర్ఎస్ ఆర్టీసీని చంపే యత్నం చేస్తుంటే ....బీజేపీ వాటితో పబ్బం గడుపుకుంటుంది : పొన్నం ప్రభాకర్
Related Posts:
కాఫీ డే ఆస్థులు అమ్ముకుంటోంది..! బెంగళూరులోని 90 ఎకరాల ఐటీ పార్క్ పై కీలక నిర్ణయం..!!బెంగళూరు: కాఫీ కింగ్ వి.జి. సిద్దార్థ మృతితో కేఫ్ కాఫీ డే భవిష్యత్తు ఏమిటి ? అనే చర్చ మొదలైయ్యింది. వి.జి. సిద్దార్థకు చెందిన బెంగళూరులోని 90 ఎకరాలు ఐ… Read More
కేరళలో కొండచరియల బీభత్సం.. 42 మంది మృతి.. ఆర్థికసాయం ప్రకటించిన ఫడ్నవీస్తిరువనంతపురం : దక్షిణాదిలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేరళలో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది చని… Read More
ఖట్టర్ కామెంట్లపై దీదీ గుస్సా : కశ్మీర్ కాదు దేశాన్ని అవమానిస్తున్నారని ఫైర్కోల్కతా : కశ్మీర్ యువతులపై హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఓ సీఎం ఇలా కశ్మీరీ యువతులను అవమానించడం ఏంటని మండిపడుత… Read More
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా : మీ సేవ రద్దుకు ప్రతిపాదనలు : అమలైతే..!ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు పౌర సేవలు అందించటంతో కీలక పాత్ర పోషిస్తున్న మీ సేవ కేంద్రాలను రద్దు చేసే ప్రతిపాదన… Read More
విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..! 50 కిమీ వరకు బస్ పాస్ లు అనుమతి..!!అమరావతి/హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందకు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో బ… Read More
0 comments:
Post a Comment