తిరువనంతపురం : దక్షిణాదిలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేరళలో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడి ఆచూకీ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. మల్లప్పురంలో ఓ వ్యక్తి కళ్ల ముందే తల్లి, భార్య, కుమారుడు కొండచరియలు విరిగిపడి కురుకుపోవడం భయాందోళన కలిగించింది. కేరళలో కొండచరియలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZU2Nic
కేరళలో కొండచరియల బీభత్సం.. 42 మంది మృతి.. ఆర్థికసాయం ప్రకటించిన ఫడ్నవీస్
Related Posts:
రాజస్థాన్లోనే అత్యధిక రేప్ కేసులు, సగటున 77: మహిళలపై జరుగుతున్న నేరాలపై ఎన్సీఆర్బీ రిపోర్టున్యూఢిల్లీ: దేశంలో ప్రతి రోజు ఏదో ఓ మూల మహిళపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నిత్యం సరాసరి 77 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని జాతీయ నేర గ… Read More
అర్ద్రరాత్రి షర్మిల దీక్ష భగ్నం - సీఎం కేసీఆర్ స్పందించాలంటూ : పెరుగుతున్న మద్దతు..!!రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చ… Read More
Inspiration4: అంతరిక్షంలోకి నలుగురు సామాన్యులు: మూడు రోజులపాటు అన్నీ అక్కడేవాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనలను సాగించే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ స్పేస్ ఎక్స్.. ఊహించని ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత … Read More
Time Magazine: ప్రధాని మోడీ, మమత బెనర్జీ సరసన తాలిబన్ లీడర్ ముల్లా బరాదర్వాషింగ్టన్: టైమ్ మ్యాగజైన్.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 మంది అత్యంత శక్తిమంతులు, ప్రభావశీలురు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జాబితాను విడ… Read More
Rasi Phalalu (16th Sep 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment