హైదరాబాద్ : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన బూర్గుల రామకృష్ణరావు భవనంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఘనంగా జరగనున్న మేడారం సమ్మక సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చ జరిగింది. వివిధ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o8CRBo
Tuesday, October 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment