హైదరాబాద్ : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన బూర్గుల రామకృష్ణరావు భవనంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఘనంగా జరగనున్న మేడారం సమ్మక సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చ జరిగింది. వివిధ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o8CRBo
మేడారం జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం
Related Posts:
మెజార్టీ ఉంటే గవర్నర్ను కలవండి, పార్టీలకు అమిత్ షా పిలుపు, రాష్ట్రపతి పాలన విధించిన మరునాడే..మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించి ఒక్కరోజు పూర్తయిందో లేదో కేంద్రం స్పందించింది. రాష్ట్రంలో ప్రతిష్టంభన తొలగించుకోవాలనే పార్టీలు తగిన మెజార్టీతో గవ… Read More
వైసీపీలో దేవినేని అవినాశ్..! అనుచరులతో భేటీ..ఒత్తిడి: చంద్రబాబు దీక్ష వేళ షాక్...!ఇసుక వ్యవహారం పైన దీక్ష ద్వారా ప్రభుత్వానికి జలక్ ఇవ్వాలని భావించిన టీడీపీకి..అధికార వైసీపీ రివర్స్ షాక్ ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. చంద్రబాబు దీక్ష స… Read More
శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ సూత్రప్రాయ అంగీకారం.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఇవే...మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి పాలనలోకి వెళ్లగా.. ఆయా పార్టీలు ఒక్కటవుతున్నాయి. శివసేన-ఎన్సీపీతో చేతులు కలుపడానికి కాంగ… Read More
కీలక తీర్పులు: రఫేల్, రాహుల్ గాంధీ ధిక్కార కేసు: పూర్తి వివరాలున్యూఢిల్లీ: రపేల్ ఒప్పందం కేసు రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం తీర్పును వెలువరించనుంది. ఫ్రాన్స్ నుంచి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన డీల్ మేర… Read More
పోటాపోటీ దీక్షలు: చంద్రబాబుకు పార్థసారథి వార్నింగ్, తాబేదారు అంటూ పవన్ కళ్యాణ్పై..అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టనున్న ఇసుక దీక్షకు పోటీగా తాను కూడా చేస్తానంటూ ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్ట… Read More
0 comments:
Post a Comment