అమరావతి/హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందకు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో బాగంగానే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త అందించింది జగన్ సర్కార్. ఆర్ధికంగా తల్లిదండ్రుల మీద ఆదారపడే విద్యార్థుల పాకెట్ మనీ కి భంగం కలగకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YPIqp3
విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..! 50 కిమీ వరకు బస్ పాస్ లు అనుమతి..!!
Related Posts:
బీజేపీ చీఫ్ అమిత్ షా పర్యటన రద్దు.. ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నందునే ..హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రావడం లేదని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 17న ఢిల్లీలో బిజీ షెడ… Read More
నిర్భంధాల నడుమ కశ్మీర్లోని హర్ముఖీ వ్యాలీని అధిరోహించిన జంట..!జమ్ము కశ్మీర్ అందాలను రెండు కళ్లతో చూడ్డం సాధ్యం కాదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులకు తెలుసు, కాని ఆ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్య క… Read More
దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్.. టార్గెట్ ఏంటో వివరించిన మంత్రి కేటీఆర్హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ ప్రణాళికపై ఫోకస్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వ్… Read More
కశ్మీర్ అంబాసిడర్గా మారుతా...! ప్రపంచమంతా తిరుగుతా : ఇమ్రాన్ ఖాన్కశ్మీర్ అంబాసిడర్గా ప్రపంచమంతా పర్యటిస్తానని మరోసారి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిర్వహించిన బహిరం… Read More
58 దేశాల మద్దతు: ఇమ్రాన్ ఖాన్ అ‘జ్ఞానం’పై సెటైర్లు, భారత్ కౌంటర్ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అబద్ధాలను నిజాలుగా నమ్… Read More
0 comments:
Post a Comment