న్యూయార్క్: భయానక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అమెరికా విలవిల్లాడిపోతోంది. దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ వందలాది మంది మరణిస్తున్నారు. నగరాలకు నగరాలు శ్మశానాలుగా మారాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. అగ్రరాజ్యం. రెండు లక్షల మంది మృతి చెందుతారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన అంచనాలన్నీ నిజం అయ్యేలా కనిపిస్తోంది.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తోంటే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VfddaI
అమెరికా..ఇదేం స్పీడు?: రోజూ వందల్లోనే: విషాదకర రికార్డు: పిట్టల్లా రాలుతున్న జనం..
Related Posts:
ఏపీలో కరోనా మృత్యుకేళి- 24 గంటల్లో 95 మరణాలు- 3 వేలు దాటిన మృతుల సంఖ్య...ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య తాజాగా రెండు రోజుల నుంచీ పెరుగుతుండగా.. మరోసారి 24 గంటల్లో 9 వేల మార్కు దాటిపోయింది. మరణాల సంఖ్య క… Read More
విజయమ్మను ఓడిస్తే విశాఖకు హుదూద్ తుఫాన్ వచ్చిందని సంబరాలు చేసుకున్న చరిత్ర వైసీపీది... అనిత ఫైర్విశాఖ విధ్వంసానికి కుట్రపన్నిన చరిత్ర వైసీపీ నేతలదేనని, చంద్రబాబు పై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూ… Read More
ఆ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ కక్ష-మీరైనా పట్టించుకోండి -కృష్ణా బోర్డు చైర్మన్కు రేవంత్ రెడ్డి వినతిఆరేళ్ల కిందటే అన్ని అనుమతులు పొంది, భూసేకరణ కోసం నిధులు కూడా మంజూరైన ‘నారాయణపేట్ - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు'ను ముఖ్యమంత్రి కేసీఆర్ తొక్కిపెట… Read More
గణేష్ ఉత్సవాల నిర్వహణ మీద టీఆర్ఎస్ కుట్రలు ఊరుకోం : బండి సంజయ్గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడంపై ఆంక్షలు పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎంఐఎం చే… Read More
రామ మందిర నిర్మాణం ప్రారంభం: భూకంపాలు, విపత్తులకు చెక్కు చెదరదు, మూడేళ్లలోనే పూర్తిన్యూఢిల్లీ: ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకునేవిధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రా… Read More
0 comments:
Post a Comment