చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను విధించిన వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తన నియోజకవర్గంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ట్రాక్టర్లతో శ్రీకాళహస్తి పట్టణంలో చక్కర్లు కొట్టారు. ఆయన చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34sKzqW
లాక్డౌన్ వేళ.. వైసీపీ ఎమ్మెల్యే భారీ ఊరేగింపు.. ట్రాక్టర్లతో చక్కర్లు: ప్రభాస్, వైఎస్ భారతి సహా..
Related Posts:
రామతీర్థం..మాటల యుద్ధం: చంద్రబాబు..నారా లోకేష్పై ఘాటు పదాలతో ఏకిపారేసిన మంత్రి బొత్సవిజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విజయనగరం జిల్లాకు చెందిన మున్సిపల్ శాఖ మ… Read More
బజారు మనుషుల్లా వారిద్దరూ: రామతీర్థం ఉదంతంపై హోం మంత్రి సుచరిత ఏం చెబుతున్నారు?అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దేవాలయాలను పరిరక్షించడాని… Read More
అపార్ట్మెంట్పైనుంచి పడి ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతిగుంటూరు: నగరంలోని చైతన్యపురిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఐఐటీ విద్యార్థి అపార్ట్మెంట్ నుంచి కిందపడి అనుమానాస్పదంగా మృతి చెందారు. గుంటూరుకు చెందిన గ… Read More
బీజేపీ భారీ స్కెచ్... కేసీఆర్కు స్పాట్... అదే జరిగితే టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయం...ప్రముఖ తెలుగు దినపత్రిక నవ తెలంగాణ ఆదివారం(జనవరి 3) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త,ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడై… Read More
విషాదం.. మృతదేహాన్ని తరలిస్తూ మృత్యు ఒడిలోకి... ఇద్దరి మృతి,ఇద్దరి పరిస్థితి విషమం...ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ నుంచి జిల్లాలోని స్వగ్రామానికి తరలిస్తుండగా... ఆ వాహనం లార… Read More
0 comments:
Post a Comment