కోల్కత: దేశవ్యాప్తంగా కోరలు చాస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటిస్తున్నాయి. ఒడిశా తరువాత.. ఒక్కో రాష్ట్రం లాక్డౌన్ను ప్రకటిస్తోంది. పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ తరువాత పశ్చిమ బెంగాల్ కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను ప్రకటించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34rH83S
లాక్డౌన్కు రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీకి లింకు పెట్టిన మమతా బెనర్జీ: ఎట్టకేలకు కీలక నిర్ణయం
Related Posts:
ఒకే పార్టీ రెండు వెర్షన్లు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బీజేపీలో భిన్నస్వరాలు.. తగ్గకపోతే దెబ్బే?విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..… Read More
ఏరో ఇండియా 2021: తొలిసారి ఎఫ్-15ఈఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శన(వీడియో)బెంగళూరు: ఏరో ఇండియా 2021 సందర్భంగా బెంగళూరులో బుధవారం ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శించబడింది. ఆ తర్వాత ఈ చారిత్రక ప్రదర్శనలో తొలిసారి ఫైటర్ జెట్ గ… Read More
తమిళనాడులో రైతు రుణమాఫీ.!సంచలన నిర్ణయం తీసుకున్న ఎదప్పాడి సర్కార్.!చెన్నై/హైదరాబాద్ : రైతుల పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం రైతులు భారీ ఊరట కల్పించింది. పెద్ద మొత్తంలో వ్యవసా… Read More
టీడీపీకి మేలు చేస్తే ఎంపీ అవ్వొచ్చని నిమ్మగడ్డ అత్యాశ.అందుకే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డితిరుపతి/హైదరాబాద్ : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్పై వైసీపి నాయకుల ఎదురు దాడి కొనసాగుతూనే ఉంది. నగరి ఎమ్మెల్యే రోజా తో పాటు మంత్రులు కన్నబాబు, కొడాలి… Read More
ఏపీ సీఎం జగన్కు ఆర్మీ ఆహ్వానం -తిరుపతిలో బంగ్లాదేశ్ యుద్ధ విజయోత్సవాలు -కీలక హామీలుభారత బలగాలు.. పాకిస్తాన్ సైనికుల పీఛమణిచేసి.. బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన 1971 యుద్ధ విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియన్ ఆర్మీ దేశవ్యాప… Read More
0 comments:
Post a Comment