Sunday, April 12, 2020

లాక్‌డౌన్‌కు రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీకి లింకు పెట్టిన మమతా బెనర్జీ: ఎట్టకేలకు కీలక నిర్ణయం

కోల్‌కత: దేశవ్యాప్తంగా కోరలు చాస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడానికి అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాయి. ఒడిశా తరువాత.. ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్‌ను ప్రకటిస్తోంది. పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ తరువాత పశ్చిమ బెంగాల్ కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34rH83S

Related Posts:

0 comments:

Post a Comment