కోల్కత: దేశవ్యాప్తంగా కోరలు చాస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటిస్తున్నాయి. ఒడిశా తరువాత.. ఒక్కో రాష్ట్రం లాక్డౌన్ను ప్రకటిస్తోంది. పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ తరువాత పశ్చిమ బెంగాల్ కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను ప్రకటించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34rH83S
లాక్డౌన్కు రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీకి లింకు పెట్టిన మమతా బెనర్జీ: ఎట్టకేలకు కీలక నిర్ణయం
Related Posts:
జగన్ సమక్షంలో వైసీపీలోకి తోట త్రిమూర్తులు : మరి కొంత మంది సిద్దంగా ఉన్నారు: ఎమ్మెల్సీగా హామీ..!!టీడీపీ నేత తోట త్రిమూర్తులు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన త్రిమూర్తులు ప్రధాన అనుచరులతో కలిసి … Read More
పవన్..మా కులంలో భయపడేవారెవరూ లేరు: టీడీపీ అక్రమ వ్యాపార సంస్థ: ఆమంచి సంచలనం..!!మాజీ ఎమ్మెల్యే..వైసీపీ నేత ఆమంచి ఆమంచి కృష్ణ మోహన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ … Read More
అమిత్ షా హిందీ ప్రకటన మరో భాషోద్యమానికి పునాది :కేరళ సీఎంహిందీని జాతీయ భాషగా చేయాలనే నేపథ్యంలోనే ఒకే దేశం-ఒకే భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్తో దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటుంది. అమిత్ షా ప్… Read More
హుజుర్నగర్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి డిక్లేర్.. టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవితనా?హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్హాట్గా మారాయి. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల బెడద మిగతా పార్టీలను అలర్ట్ చేస్తోంది. ఇదే అదనుగా అసంతృప్త గళ… Read More
ప్రభుత్వపెద్దల అవినీతి ఆరోపణలనూ విచారించే అధికారం ఆయనదే: లోకాయుక్తగా జస్టిస్ పీలక్ష్మణరెడ్డి ప్రమాణంవిజయవాడ: మౌలిక సదుపాయాల కల్పన రంగం సహా ప్రభుత్వం చేపట్టే భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న ప్రజా ప్రతినిధులను సైతం విచారించే ద… Read More
0 comments:
Post a Comment