Sunday, April 12, 2020

స్పూన్లు నాకుతారు:ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై దారుణ కామెంట్లు:క్షమాపణ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం

చిత్తూరు: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి ఘాటు విమర్శలకు తెర తీశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యల పట్ల వివాదాలు చెలరేగడంతో ఆయన వెనక్కి తగ్గారు. క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yUWUsn

Related Posts:

0 comments:

Post a Comment