ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హజరు మినహాయింపుపై పిటీషన్పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదన విన్న నాంపల్లి కోర్టు తీర్పును నవంబర్ ఒకటికి వాయిదా వేసింది. అయితే పిటిషన్పై సీబీఐ అడ్వకేట్ వినిపించిన వాదనల్లో ఉపయోగించిన భాషపై జగన్ తరపున న్యాయవ్యాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాలతో సంబంధం లేకుండా ఊహజనితమైన కారణాలను సీబీఐ కౌంటర్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MujkEU
రాజ్యంగపరమైన విధులున్నాయి.. హజరునుండి మినహాయింపు ఇవ్వండి : సీఎం జగన్
Related Posts:
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 12వేల మార్క్ దాటాయి, మరో 11 మరణాలు, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ.. కేసులు కూడా పెరుగుతుండటం ఆందో… Read More
ఏపీ సచివాలయాల రంగు మారుతోంది- వైసీపీ రంగుల స్ధానంలో ఇక ఇదే....ఏపీలో ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎదురు దెబ్బల నేపథ్యంలో సర్కారు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ భవనాలకు… Read More
నాకూ సీఎం జగన్ కు దూరం పెంచకండి .. ఈ గొడవలకు కారణం విజయసాయి రెడ్డినే : రఘురామ వ్యాఖ్యలుఏపీ రాజకీయాలలో అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పెను దుమారంగా మారింది. పార్టీకి, అధినేతకు వ్యతిరేకంగా మీడియా ముఖంగా చేస్తున్న వ్యాఖ్యలకు … Read More
జమ్ముకశ్మీర్లో భూకంపం, 4.4 తీవ్రతతో ప్రకంపనాలు, ఇళ్ల నుంచి జనం పరుగులుజమ్ముకశ్మీర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.4గా నమోదైంది. భూప్రకంపనాలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హన్లెకు ఈశాన్యంలో 33… Read More
వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ విచారణ ఏమైంది, ప్రధానికి లేఖ రాయండి జగన్: వర్ల రామయ్యఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాకు సంబంధించిన చిన్న కేసులకు ప్రాధాన్యం ఇస్తారని.. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును మాత్రం పట్టించుకోవడం … Read More
0 comments:
Post a Comment