హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెన్నా గ్రూప్ కంపెనీలకు హైకోర్టులో చుక్కెదురైంది. అయితే పెన్నా ప్రతాప్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కేసు కొట్టేయాలని పెన్నా గ్రూప్ వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. పెన్నా ప్రతాప్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను మాత్రం తొలగించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HyozD7
జగన్ అక్రమాస్తుల కేసు, ప్రతాప్ రెడ్డికి ఊరట: అభియోగాలకు ఆధారాల్లేవు, ఆ సెక్షన్ కింద విచారణకు నో!
Related Posts:
Afghanistan: అమెరికా డ్రోన్ దాడుల్లో 9 మంది మృతి-మృతుల్లో ఆరుగురు చిన్నారులు-అసలేం జరిగింది..ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతూనే ఉన్నాయి.ఓవైపు తాలిబన్లు.. మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్గన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అమెరికన్ల తరల… Read More
జంట జలశయాలకు పోటెత్తిన వరద, కేసీఆర్ పూడికతీసిన చెరువుకు జలకళవర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్ సమీపంలో గల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు జలాశయాలు నిం… Read More
భారీగా ఐఏఎస్ బదిలీలు: సిరిసిల్ల కలెక్టర్ కూడా.. కారణం ఇదేనా..?తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం జరిగింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు ఇచ్చింది. ఐఏఎస్ లను బది… Read More
ఆధునిక నియంత కిమ్జొంగ్ సంచలనం: మూడోకంటికి తెలియకుండా భారీగా అణ్వాయుధాలుసియోల్: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్జొంగ్ ఉన్.. మరోసారి వార్తల్లోకెక్కారు. అత్యంత వివాదాస్పదమైన అణు కార్య… Read More
ఆప్ఘన్ టీవీ తెరపై తాలిబన్లు- చుట్టూ ఫైటర్లు-మధ్యలో టీవీ యాంకర్- ఏం చెప్పించారో తెలుసా ?ఆప్గనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వ పాలన అంతరించి తాలిబన్ల పాలన మొదలయ్యాక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆప్ఘనిస్తాన్ లో ఆంక్షలు… Read More
0 comments:
Post a Comment