రాజ్భవన్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. పవన్ కళ్యాన్ తో తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్..టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. మధ్యలో పవన్ ను కూర్చో బెట్టి సుదీర్ఘంగా చర్చించారు. ఏపిలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చర్చ పై ఆసక్తి కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S6WYxc
పవన్ తో కేసీఆర్ ఏం చెప్పారు, పొత్తు ప్రతిపాదన పైనే చర్చా : సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా..!
Related Posts:
ఏపీ సీఎం జగన్ మౌనం వెనక వ్యూహం ఏంటి..? అమరావతిలో రాజధాని ఉన్నట్టా.. లేనట్టా..?అమరావతి/హైదరాబాద్ : మంత్రి బొత్స సత్యనారాయణ వాడి వేడి వ్యాఖ్యలు చేస్తారు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అబ్బే అలాంటిది ఏమీ లేదంటారు. బీజేపి… Read More
ఆ కాలేజీలో పాకిస్తాన్ జెండాలు... ఉగ్రవాదులు నక్కి ఉన్నారా..?కోజికోడ్: కాలేజీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడంతో వారిని అరెస్టు చేసిన ఘటన కేరళలో… Read More
హైదరాబాద్ రోహింగ్యాలకు అడ్డగా మారింది.. ఎన్ఆర్సీ నిర్వహించండి.. రాజాసింగ్ సంచలనం (వీడియో)హైదరాబాద్ : జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్ఆర్సీ) అసోంలో అక్రమంగా దాగి ఉన్న విదేశీయుల బండారాన్ని బయటపెట్టింది. 19 లక్షల పైచిలుకు విదేశీయులు గువహతిలో నక్కి ఉన… Read More
సాహో పై సోషల్ మీడియాలో సెటైర్లు..! పబ్జీ గేమ్ కాపీ కొట్టి సినిమా తీసేశారా ..?హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో.. ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకొంది. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై చాలా అంచన… Read More
తాగుబోతులకు షాక్, ఆధార్ లింక్ ! పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి, సరుకులు ఫ్రీ, జోక్ కాదు !బెంగళూరు: తాగుబోతులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యిందని సమాచారం. ఇక ముందు నేరుగా బార్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి మద్యం సేవించడానికి అవకా… Read More
0 comments:
Post a Comment