అమరావతి: కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. లాక్డౌన్ అమల్లోకి రావడంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడగా అప్పటికే షూటింగులు పూర్తి చేసుకుని ల్యాబ్కు చేరిన ఆయా సినిమాల ప్యాచ్ వర్క్స్ కూడా నిలిచిపోయాయి. ఇక లాక్డౌన్ కొనసాగిస్తూనే ఆంక్షలు సడలించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించాలని భావించారు సినిమా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gZvHWK
ఈ నెల 9వ తేదీ ఫిక్స్ : ఏపీ సీఎం జగన్ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి టీమ్..ఎందుకంటే..?
Related Posts:
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి ఆగ్రహం.. హిజ్రాలంటూ సంచలన వ్యాఖ్యలు..!బెంగళూరు : కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ… Read More
వైఎస్ఆర్ పెళ్లి కానుక.. రెట్టింపు: రూ.లక్షన్నర వరకు పెంపుఅమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీ కార్యరూపం దాల్చింది. తాము అధికారంలోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట… Read More
హోండా ఆక్టివా అంటూ.. రూ.లక్ష కొట్టేసిన సైబర్ నేరగాళ్లుఇటివల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలు పెరుగుతుండగా మరోవైపు అదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. డమ్మి వాహనాలతో కొనుగోలు దా… Read More
ఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలువిజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం… Read More
కోడెలది ఆత్మహత్య..? లేదా గుండెపోటా..?? సమగ్ర దర్యాప్తుకు ఏపీ మంత్రి బొత్స డిమాండ్అమరావతి : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనది ఆత్మహత్య లేదా గుండెపోటుతో చనిపోయారా అని సూటిగా ప్ర… Read More
0 comments:
Post a Comment