ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బిజెపి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చొరవ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. 21 రోజుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ZhRwr
ఆర్టీసీ సమ్మెపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత పొన్నం..బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలా?
Related Posts:
ఢిల్లీకి జగన్ : ప్రధానితో ఏం చెప్పబోతున్నారు : ఇద్దరి లక్ష్యం నెరవేరింది..వాట్ నెక్ట్స్...!ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున రెండో సారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార ముహ… Read More
చరిత్రలో తొలిసారి: పొత్తు లేకుండా పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ: ఘోర పరాజయంఅమరావతి: తోడు లేనిదే పోటీ చేయదు అనే అపవాదు తెలుగుదేశం పార్టీపై ఉంది. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న ప్రతిసారీ తెలుగుదేశం ఏదో ఒక జాతీయ పార్టీపై… Read More
గెలిచారు..ఇంకా సీఎం కాలేదు : అధికారులతో సమీక్షలు..? : ఆపధ్దర్మ సీఎం ఏం చేస్తున్నారు..!ఏపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విషయం సాధించింది. గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ సాధించి చరిత్ర తిరగ రాసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, సాంక… Read More
మూడో స్థానంలో జనసేన విశాఖ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలుఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. ఈ ఎన్నికల్లో జనసేన కనీ… Read More
చంద్రబాబు కొంప ముంచింది పవనేనా ... అసలేం జరిగింది2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది . ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ అడ్రెస్ గల్లంతు అయ్యింది. ఏ పార్… Read More
0 comments:
Post a Comment