హైదరాబాద్/విజయవాడ: తెలంగాణలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు టీఆర్ఎస్ అభిమాని కొణిజేటి ఆదినారాయణ. హుజూర్నగర్ బరిలో 251 మంది సర్పంచ్లు: అదే బాటలో లాయర్లు: ఏ పార్టీకి నష్టం..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32OsyBN
హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు: బెజవాడ దుర్గమ్మకు 101 కొబ్బరికాయలు
Related Posts:
కమల్ హాసన్ కు వరుస షాకులు .. తమిళనాట రాజకీయాలకు గుడ్ బై చెప్తారా?తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసి సీఎం అభ్యర్థిని అని ప్రకటించుకున్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హా… Read More
కొవిడ్ వ్యాక్సిన్: చైనాకు ఊరట -సినోఫార్మ్ టీకాకు WHO అనుమతి -79శాతం సమర్థతచైనాలో తయారయ్యే వస్తుల క్వాలిటీలాగే అది అభివృద్ది చేసిన కొవిడ్ టీకాలు కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిని కొనడానికి మిగతా దేశాలేవీ ముందుకు రావట్లేదని అప్ప… Read More
కరోనావైరస్: కేరళలో ఐదేళ్ల చిన్నారి – ఆస్ట్రేలియాలో తల్లిదండ్రులు... ప్రయాణాలపై ఆంక్షలతో భారత్లో చిక్కుకున్న పిల్లలు2019 నవంబరు నుంచి నా కూతురు భారత్లోనే ఉండిపోయింది. తనను విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. - ఉద్వేగంతో తండ్రి దిలిన్ చెప్పిన మాటలివి. అయిదేళ్ల జొహ… Read More
ఏపీలో కరోనాతో చనిపోతే: మృతదేహాలకు కొత్త గైడ్ లైన్స్: ఏం చేయాలి..ఏం చేయకూడదు..!అమరావతి: కరోనా విలయతాండవం చేస్తోంది. చిన్న పెద్దా అని తేడా లేకుండా కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు అందరికీ సోకీ ప్రాణాల మీదకు తెస్తోంది. ఇక తెలుగు రాష్ట్ర… Read More
ఇండియాలో కరోనా : 4వేలకు పైగా మరణాల రికార్డు, మూడోరోజు వరుసగా 4లక్షలకు పైగా కేసులుభారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.మరణ మృదంగం మోగిస్తోంది.నిన్నటి వరకు మూడు వేలకు పైగా మరణాలు నమోదైన భారత దేశంలో తాజాగా నాలుగు వేలకు పైగా మరణాలు … Read More
0 comments:
Post a Comment