హైదరాబాద్/విజయవాడ: తెలంగాణలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు టీఆర్ఎస్ అభిమాని కొణిజేటి ఆదినారాయణ. హుజూర్నగర్ బరిలో 251 మంది సర్పంచ్లు: అదే బాటలో లాయర్లు: ఏ పార్టీకి నష్టం..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32OsyBN
హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు: బెజవాడ దుర్గమ్మకు 101 కొబ్బరికాయలు
Related Posts:
ఇంకెన్నాళ్లు...? ఓపిక నశించి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు..ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యం కావడంతో.. అక్కడి లబ్దిదారుల ఓపిక నశించింది. ఇక అధికారులు ఇప్పట్లో తమకు ఇళ్లు ఇవ్వరని నిర్ణయ… Read More
పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్... తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక...దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17… Read More
Bigg Boss Telugu Elimination:ఈ వారం సర్ప్రైజ్ ఎలిమినేషన్.. ఎవరో తెలుసా..?హైదరాబాద్: నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ షో ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే ఇంట్లో అన్ని ఎమోషన్స్ను ప్రేక్షకులు చూసేశారు. ఒకరిత… Read More
పాకిస్తాన్కు చిక్కి- 23 ఏళ్లు జైళ్లలో మగ్గి ఒడిశా తిరిగొచ్చిన గిరిజనుడు- అరుదైన ఘటన23 ఏళ్ల క్రితం ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం జంగతోలి. ఓ 27 ఏళ్ల మతిస్దిమితం లేని గిరిజనుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి పాకిస్తాన… Read More
అరుదైన చేప: కిలో రూ.16 వేలు.. వేలంలో రూ.4.48 లక్షలు...రాత్రికి రాత్రే తిరిగిన సుడి..సముద్రంలో అనేక జంతుజాలం ఉంటుంది. చేపలు, రొయ్యలు ఉంటాయి. అయితే వాటిలో తినడానికి పనికొచ్చేవి కొన్ని కాగా.. మరికొన్ని ఔషధాల కోసం పనికొస్తాయి. అప్పుడప్పుడ… Read More
0 comments:
Post a Comment