Friday, October 25, 2019

కేసీఆర్‌కు చంద్రబాబు గతే పడుతోంది : లక్ష్మణ్

నంద్యాల ఉప ఎన్నికల్లో భారి మెజారిటితో గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు కూడ పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు. ఇక కేసీఆర్ కూతురు కవిత ఓడిపోతే సీఎం కేసీఆర్ కనీసం ప్రెస్‌నోట్ కూడ విడుదల చేయలేదని, ముగ్గురు ఎమ్మెల్సిలు ఓడిపోయినప్పుడు కూడ మీడియా సమావేశం పెట్టలేని కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfD9Pt

Related Posts:

0 comments:

Post a Comment