దేశంలో నెలకొన్న ఆర్ధికమందగమనంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ఆర్దిక మందగమనం లేదని ఇందుకు సాక్ష్యం ఇటివల విడుదలైన సినిమాలే కారణమని చమత్కరించారు. ఆక్టోబర్ 2న విడుదలైన మూడు సినిమాలు ఒక్కరోజే 120 కోట్ల రుపాయాలు వసూలు చేశాయని అన్నారు. ఆర్ధిక మందగమనం లేదనడానికి సినిమాల కలెక్షన్లే నిదర్శమని అన్నారు. భారత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32aUQWS
ఒక్కరోజే...3 సినిమాలు రూ. 120 కోట్లు వసూలు చేశాయి..! ఇంకా ఆర్ధిక మందగమనం ఎక్కడిది..?
Related Posts:
జమ్ముకశ్మీర్లో బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల పునరుద్ధరణశ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో టెలీ కమ్యూనికేషన్ సేవలు పునరుద్దరించే చర్యలు మొదలయ్యాయి. ఆ క్రమంలో బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ కనెక్షన్లు త్వరలో… Read More
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ ధర్నాఆర్టీసీ కార్మీకులకు మద్దతుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు లక్ష్మన్ పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రంలోని అన్ని డిపోల ము… Read More
లేగదూడపై నెల రోజులుగా అత్యాచారం చేస్తున్న మానవమృగం ..నిజామాబాద్ జిల్లాలో దారుణం ..మనుషుల పశుప్రవృత్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలకు మనుషులకు, జంతువులకు తేడా లేకుండా పోయింది. నోరులేని మూగజీవాలను సైత… Read More
చట్టం చదువుకుని, మున్సిపల్ ఎన్నికల్లో పోటికి దిగండి : కేటీఆర్రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటిచేయాలనుకునే వారు చట్టాన్ని ఒకటికి రెండు సార్లు సవరించిన మున్సిపల్ చట్టాన్ని చదువుకుని పోటీలోకి దిగాలని మంత్రి కేటీఆర్… Read More
కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్ళు అయినా అభివృద్ధికి ఆమడ దూరమే అంటున్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది. అయినా అవి అస్తిత్వాన్ని చాటుకోలేకపోతున్నాయి. పాత జిల్లాల ఉనికి ఇంకా అలాగే ఉంది. ఇప్పట… Read More
0 comments:
Post a Comment