Friday, January 18, 2019

టిఆర్‌య‌స్ నేత‌ల‌తో క‌లిస్తే..అంతే : పార్టీ నేత‌ల‌కు చంద్ర‌బాబు అల్టిమేటం: మ‌ంత్రులే బంధువులు..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..టిడిపి అధినేత చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. కెటిఆర్ -జ‌గ‌న్ మీటింగ్ పై మండిప‌డిన టిడిపి నేత‌లు..త‌మ పై విమ‌ర్శ‌లు రాకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. అందులో భాగంగా.. టిఆర్‌యస్ నేత‌ల‌తో కలిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. ఇదే స‌మ‌యంలో ఏపి క్యాబి నెట్ లోని కొంద‌రు మంత్రులు తెలంగాణ‌లోకి కొంద‌రు మంత్రుల‌తో ఉన్న బంధుత్వాల‌ను గుర్తు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fzw3E3

0 comments:

Post a Comment