ఎన్నికలు సమీపిస్తున్న వేళ..టిడిపి అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కెటిఆర్ -జగన్ మీటింగ్ పై మండిపడిన టిడిపి నేతలు..తమ పై విమర్శలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అందులో భాగంగా.. టిఆర్యస్ నేతలతో కలిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇదే సమయంలో ఏపి క్యాబి నెట్ లోని కొందరు మంత్రులు తెలంగాణలోకి కొందరు మంత్రులతో ఉన్న బంధుత్వాలను గుర్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fzw3E3
టిఆర్యస్ నేతలతో కలిస్తే..అంతే : పార్టీ నేతలకు చంద్రబాబు అల్టిమేటం: మంత్రులే బంధువులు..!
Related Posts:
షాకింగ్: కొత్త రకం కరోనా ప్రళయం -యూకేలో మళ్లీ కఠిన లాక్డౌన్ -క్రిస్మస్పై తీవ్ర ఎఫెక్ట్ -ప్రధాని వినతిపుట్టి 13 నెలల తర్వాత కూడా తన రూపాలను, ప్రభావాన్ని మార్చుకుంటోంది కరోనా మహమ్మారి. యునైటెడ్ కింగ్ డమ్(యూకే)లో కొత్త రకం వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తు… Read More
తెలంగాణలో రాక్షస పాలన: గర్జించు..గాండ్రించు: గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా: బండి సంజయ్నారాయణ్పేట్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ దక్షిణ ప్రాంత జిల్లాలపై కన్నేసింది. మొన్నటికి మొన్న సిద్ధిపేట్ జిల… Read More
కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ భారీ స్కెచ్ ఇదే: జనసేన ఇక ఫుల్ యాక్టివ్: జగన్ సర్కార్పై వార్అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కొత్త ఏడాది సందర్భంగా సరికొత్త నిర్ణయాలను తీసుకోబోతోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని… Read More
ఎంపీని చంపాలని పేలుడు ప్లాన్ -టార్గెట్ మిస్సైనా 9 మంది దుర్మరణం -అఫ్గాన్లో టెర్రర్ చర్యవరుస ఉగ్రదాడులతో అఫ్గనిస్తాన్ అట్టుడుకుతున్నది. కీలక నేతలు, బడా లీడర్లను టార్గెట్ చేసుకున్న టెర్రరిస్టులు బహిరంగ ప్రదేశాల్లోనే భారీ దాడులకు దిగుతుంన్న… Read More
భారత అమ్ములపొదిలో సూపర్ గన్ -ప్రపంచంలోనే బెస్ట్ -48 కిలోమీటర్ల లక్ష్యం కూడా ఫటాఫట్డ్రాగన్ చైనా, దాయాది పాకిస్తాన్ లతో సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారుతోన్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్త… Read More
0 comments:
Post a Comment